News
దుబాయ్: ఇజ్రాయెల్ సైన్యం సోమవారం యెమెన్లో హూతీ ...
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది. మరో 41 మంది గల్లంతయ్యారు. ఒక్క కెర్ ...
జలజీవన్ మిషన్ పనులకు రాష్ట్ర వాటా నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా కొన్ని జాతీయ ...
నీట్ యూజీ-2025లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది.
ఒంగోలు సమీపంలోని అన్నవరప్పాడులో ఓ వ్యక్తికి మూడంతస్తుల ఇల్లు ఉంది. పైగా ఆరు వాకిళ్లు ఉండగా నాలుగు వాకిళ్లు అద్దెకు ఇచ్చారు. ఈయనకు ఇంటి పట్టా ఇచ్చారు.
సామాన్య మదుపరులను ముంచేలా స్టాక్ మార్కెట్లోని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో (ఎఫ్అండ్వో) పెద్ద పెట్టుబడిదారులు హస్తలాఘవానికి ...
ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు ప్రవేశ రుసుములపై గందరగోళం నెలకొంది. వృత్తి విద్యలో చేరే విద్యార్థులు రెండు రకాల ల్యాబ్ ...
హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (హెచ్బీఐసీ) పరిధిలోని ఓర్వకల్లు నోడ్ను 9 వేలకుపైగా ఎకరాల్లో అభివృద్ధి చేసేందుకు ...
చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే వైద్య కళాశాలల నిర్మాణంపై బహిరంగ చర్చకు రావాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. మాజీ సీఎం ...
ఆరు నెలల ఫార్మకాలజీ కోర్సు పూర్తి చేసిన హోమియో వైద్యులు కూడా తమ రోగులకు అలోపతి (ఆధునిక) మందులు సూచించవచ్చని మహారాష్ట్ర ...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగామి శుభాంశు శుక్లా తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ...
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా తీరప్రాంతంలో ఓ విదేశీ బోటు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. రేవ్దండాలోని కొర్లాయ్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results